రేపే ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు

-

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రేపే ఎన్నికలు జరగనున్నాయి. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో మల్లికార్జున ఖర్గే, శశితరూర్ లు ఉన్నారు. రేపు అన్ని రాష్ట్రాల పిసిసి కార్యాలయాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ తరువాత ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి బ్యాలెట్ బాక్స్ లను తరలిస్తారు. రేపటి ఎన్నికల కోసం పూర్తి ఏర్పాటు చేసింది ఏఐసీసీ.

ఆంధ్రప్రదేశ్లోని నేతలకు కర్నూలులోని డిసిసి ఆఫీసులో ఏర్పాట్లు చేశారు రిటర్నింగ్ అధికారులు. ఏపీలో 175 మంది ఏపీసిసి డెలికేట్స్ ఓటు వినియోగించుకోనున్నారు. బళ్లారి – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న సుగుణేకల్ భారత్ జోడో క్యాంపులో ఓటు వినియోగించుకోనున్నారు రాహుల్ గాంధీ, ఇతర ఏఐసీసీ నేతలు. ఈనెల 19న ఫలితాలు వెల్లడిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news