‘సరిలేరు’ – ‘అల’ రెండిటికీ విడుదలకి ముందే భారీ షాక్ ?

-

ఏ పెద్ద హీరో సినిమా అయినా తొలి రోజు కలెక్షన్లు చాలా ముఖ్యం. ఆటో సినిమా భవిష్యత్తుని నిర్దేశించబోయే అన్న ఇటువైపు అతనికున్న ఒక అంచనా వేసుకోవాలి అన్న కూడా ఆ నెంబర్లు చాలా కీలకం. అందుకే ప్రొడ్యూసర్లు అంతా ప్రభుత్వం వైపు ముందురోజు అర్ధరాత్రి విడుదల చేసేందుకు ప్రత్యేక షో ల కోసం తెగ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో అటు మహేష్ బాబు ఇటు అల్లు అర్జున్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతుండగా చివరికి ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది చాలా ఆసక్తిగా మారింది.

Super star and Stylish star

అయితే ఇద్దరు హీరోలకూ మొదట్లోనే ఒక పెద్ద గండం ఏర్పడింది. సరిలేరు నీకెవ్వరు సినిమా నిడివి రెండు గంటల 49 నిమిషాలు కాగా అల వైకుంఠ పురం లో చిత్రం రెండు గంటల 45 నిమిషాలు సాగుతుంది. ఇంత ఎక్కువ నిడివితో సాగుతున్న ఈ సినిమాలు కు స్పెషల్ షో లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన దానివల్ల షో టైమింగ్స్ లో తేడా వచ్చి వారు భారీ మొత్తాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దీనిపై ప్రత్యామ్నాయంగా ప్రొడ్యూసర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈనెల 11న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. మరొక వైపు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ‘అల వైకుంఠపురములో’ నిర్మించాయి. కాగా, జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news