ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు విపత్తు నిర్వాహణ సంస్థ పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Alert for Telugu people Rains for 4 days

ఇక నిన్న సాయంత్రం వరకు శ్రీ సత్యసాయి, చిత్తూరు, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 30 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడతాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news