కేకు కావాలా బాబు అని ఊరిస్తున్న అనసూయ..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే చాలా కాలంగా జడ్జి గా వున్న నాగబాబు వెళ్ళిపోయారు.  రోజా కూడా ఇటీవల మంత్రి పదవి రావడంతో షో కు గుడ్ బై చెప్పింది.

జబర్దస్త్ కు మొదట అనసూయ యాంకర్ గా చేసి అదరగొట్టింది. తర్వాత గ్యాప్ రావటం తో రష్మి ని దించారు. ఆమె కూడా తన అందంతో చలాకి తనంతో ఆకట్టు కుంది. కొన్ని రోజులకు  ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేసి రష్మి ని అక్కడ వుంచి, అనసూయ ను మళ్లీజబర్దస్త్ కు పెట్టడంతో రెండు షోలు సూపర్ హిట్ అయ్యాయి.జబర్దస్త్  లో అనసూయ మీద ఆది వేసే పంచ్ లు హైలెట్ అయ్యేవి.అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుదీర్, రష్మీ ల హంగామా అందరికీ తెలిసిందే.

ఇక అనసూయ షో నుండి వెళ్లిపోవడంతో కొన్ని రోజులు రష్మి షోలు చేసుకుంటూ వచ్చింది. రీసెంట్ గా జబర్దస్త్ కుసౌమ్య రావు అనే అమ్మాయిని కొత్త యాంకర్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం అనసూయ షోరూం కట్టింగ్స్, సినిమాలు చేసుకుంటూ నడిపిస్తోంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన విశేషాలు పంచుకుంటూ వుంటుంది. నేడు క్రిస్టమస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అందరూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక హాట్ యాంకర్ అనసూయ కూడా క్రిస్టమస్ వేడుకల్ని ఘనంగా జరుగుపుకుంది. వైట్ టీషర్ట్ లో క్రిస్టమస్ గెటప్ లో అనసూయ క్రేజీ గా ఉంది. ఇక తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news