ఏపీ ప్రజలకు శుభవార్త.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా 195 గ్రామ సచివాలయాలు

-

ఏపీ ప్రజలకు శుభవార్త.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా 195 గ్రామ సచివాలయాలు మారిపోయాయి. 2 వేల సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ఇప్పటికే గుర్తించగా, తాజాగా మరో 195 ఆఫీసులకు అలాంటి హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

అనకాపల్లి, చిత్తూరు, కృష్ణ, పార్వతీపురం, నెల్లూరు, శ్రీకాకుళం, TPT, విజయనగరం, YSR, ప్రకాశం, కోనసీమ, ఏలూరు, కర్నూలు జిల్లాల పరిధిలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా, డిజిటల్ అసిస్టెంట్లను వారికి సహాయకారిగా నియమించింది. ఇక ఈ నిర్ణయం పట్ల ఏపీ ప్రజలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news