ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్. AP EAPCET లో ఇంటర్ మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా వల్ల గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీ తొలగించగా, ఈ ఏడాది 25% ఇంటర్ మార్కుల వెయిటేజీని పునరుద్ధరించారు.

EAPCET లో వచ్చే 75%, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులకి కేటాయిస్తారు. ఇంటర్ లో ఎస్సీ, ఎస్టీలకు 40%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరి. కాగా, తెలంగాణలో వెయిటేజిని పూర్తిగా తొలగించి ఎంసెట్ ర్యాంకులు కేటాయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news