కర్నూలు జిల్లాలో ఓ రైతు రూ.2 కోట్ల వజ్రం లభ్యం

-

కర్నూలు జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో విలువైన వజ్రం లభ్యం అయింది. కర్నూల్‌ జిల్లా తుగ్గలి( మం) బసనేపల్లిలో రైతుకు పొలం పనులు చేస్తుండగా 2 కోట్ల విలువ చేసే వజ్రం లభ్యం అయింది.

diamond

అయితే.. ఆ వజ్రాన్ని ఆ వజ్రాన్నిఅమ్మేందుకు అన్ని ప్రయత్నాలు ఆ రైతు చేశాడట. దీంతో ఆ వజ్రాన్ని కొనడానికి పోటీ పడ్డారు వ్యాపారులు. ఇక గుత్తికి చెందిన వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా కొన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news