తిరుమల భక్తులకు అలర్ఠ్..రేపు ఆ సేవలు రద్దు !

-

తిరుమల భక్తులకు అలర్ఠ్..రేపు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ కానున్నాయి. తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు నిర్వహించనుంది టీటీడీ పాలక మండలి. ఈ తరుణంలోనే… రాత్రికి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం ఉంటుంది. రేపు మాడవీధులలో ఉట్లోత్సవం నిర్వహిస్తారు.

Alert for Tirumala devotees Arjita Brahmotsavam and Sahasradipalankarana will be held tomorrow

ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు మాడవీధులలో ఉరేగునున్నారు శ్రీకృష్ణ స్వామి వారు. దీంతో రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి.

  • తిరుమల..31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76910 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 30320 మంది భక్తులు
  • హుండి ఆదాయం 4.26 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news