సీఎం జగన్ తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ..వీటిపైనే చర్చ

-

ఏపీ సీఎం జగన్ తాజాగా కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ తో భేటీ అయ్యారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ మేరకు ఒవైసీకి నిన్న మధ్యాహ్నం ఆతిథ్యం ఇచ్చారు సీఎం జగన్.

ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇరు నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒవైసీతో సీఎం జగన్ భేటీకి కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశం అయిన తర్వాత..ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news