టీడీపీ నేత మాధవీరెడ్డిపై దాడి..చంద్రబాబు సీరియస్

-

Chandrababu: టీడీపీ నేత మాధవీరెడ్డిపై దాడి చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారులకు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు చంద్రబాబు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలను ఫిర్యాదు చేస్తే…. దాడులకు తెగబడతారా? కడప టీడీపీ నేత మాధవీరెడ్డి గారిపై గన్నవరంలో వైసీపీ మూకల దాడిని ఖండిస్తున్నానన్నారు.

టీడీపీ నేత మాధవీరెడ్డిపై దాడి..చంద్రబాబు సీరియస్

సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు మాధవీరెడ్డి ఫోటోలు తీస్తుంటే బెదిరించి దాడికి తెగబడిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన మహిళా నేతపై దాడిని అడ్డుకోకపోగా…ఆమెనే స్టేషన్ కు రావాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడం పై ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news