రేపటి నుంచి బాలయ్య బస్సు యాత్ర..ఫోటోలు వైరల్‌

-

రేపటి నుంచి బాలయ్య బస్సు యాత్ర కొనసాగనుంది. రేపటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటన కొనసాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా నుంచే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటన ప్రారంభం అవుతుంది.

Balayya’s bus trip from tomorrow

స్వర్ణాంధ్ర_సాకార_యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు బాలయ్య. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో పర్యటనలు కొనసాగుతాయి. ఇక రేపు ఉదయం 09 గంటలకు కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు బాలయ్య.

Balayya’s bus trip from tomorrow

Read more RELATED
Recommended to you

Latest news