Chandrababu: జగన్‌ కు షాక్‌…కేంద్రం దృష్టికి ఏపీ రేషన్ మాఫియా ?

-

Chandrababu: జగన్‌ కు షాక్‌ ఇచ్చింది చంద్రబాబు సర్కార్‌. కేంద్రం దృష్టికి రేషన్ మాఫియా తీసుకెళ్లనుంది చంద్రబాబు ప్రభుత్వం. కేంద్రం దృష్టికి ఏపీలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన రేషన్ మాఫియాను తీసుకెళ్లనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇందులో భాగంగానే…. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లద్ జోషిని కలవనున్నారు ఏపీ మంత్రి నాదెండ్ల.

Chandrababu A shock to Jagan AP ration mafia in the eyes of the centre

ఏపీలో అమల్లో ఉన్న రేషన్ విధానాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు మంత్రి నాదెండ్ల. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రేషన్ బియ్యం దందాపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు నాదెండ్ల. రేషన్ బియ్యం మాఫియాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించనున్న నాదెండ్ల…. కాకినాడ పోర్టు కేెెంద్రంగా ద్వారంపూడి ఫ్యామ్లీ చేసిన అక్రమాలను కేంద్రానికి వివరించనున్నారు మంత్రి మనోహర్.

Read more RELATED
Recommended to you

Latest news