టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు శుభవార్త..నామినేటెడ్ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన!

-

టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన చేశారు చంద్రబాబు. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిషన్ -2029కు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది టీడీపీ పార్టీ. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చ జరుగనుంది. 2024 ఎన్నికల్లో పార్టీకి పడిన ఓట్లను సుస్థిరం చేసుకునేలా రూపొందించుకోవాల్సిన కార్యాచరణపై పొలిట్ బ్యూరోలో ప్రస్తావన రానుంది.

Chandrababu good news for TDP workers..key announcement on the filling of nominated posts

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ద్రోహులు రాజకీయాల్లో ఉండకూడదనే నినాదంతో పొలిట్ బ్యూరోలో యాక్షన్ ప్లాన్ సిద్దం చేసే అవకాశం ఉందని సమాచారం. నామి నేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరుగనుంది. మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులపై ప్రస్తావన ఉంటుంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టనుంది టీడీపీ పొలిట్ బ్యూరో.

Read more RELATED
Recommended to you

Latest news