ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ గా ఆయనే ఫిక్స్.. ?

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ ఫైనల్ అయినట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు ఖరారు అయిందా…? ఖరారు అయినట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

Chandrababu ,Ap Assembly Speaker

నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇది అది నిజమేనంటూ ఆయనే ధ్రువీకరించారని అయ్యన్న సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక అటు గోరంట్ల బుచ్చయ్యకు ప్రభుత్వ విప్ పదవి రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news