ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధరలు..రూ.300 క్రాస్

-

ఏపీ మాంసం ప్రియులకు బిగ్‌ షాక్‌. ఏపీలో భారీగా చికెన్‌ ధరలు పెరిగి పోయాయి. సమ్మర్ ఎఫెక్ట్ తో ఏపీలో భారీగా చికెన్‌ ధరలు పెరిగి పోయాయి. రూ. 300 వరకు చికెన్‌ ధరలు పెరిగాయి. రూ. 300 వరకు ఉన్న కిలో స్కిన్ లెస్ చికెన్ ఉంది. ధరలు పెరగడంతో.. సేల్స్ తగ్గాయంటున్నారు షాప్ నిర్వాహకులు.

ఇక ఏప్రిల్ చివర లో రూ. 220 ఉన్న కిలో చికెన్.. ఇప్పుడు రూ. 300 వరకు పెరిగింది. వేసవి కావడంతో కోళ్లు చనిపోయి. సప్లై తగ్గింది. దీంతో ఏపీలో భారీగా చికెన్‌ ధరలు పెరిగి పోయాయి. అలాగే పెళ్లిళ్లు సీజన్ కావడంతో చికెన్ కి పెరిగింది డిమాండ్. డిమాండ్ కి తగ్గ సరఫరా లేకపోవడంతో ఏపీలో భారీగా చికెన్‌ ధరలు పెరిగి పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news