నేడు 3వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..షెడ్యూల్‌ ఇదే

-

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు 3వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా నాగలాపురం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కోడుమూరు, గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరు చేరుకోనున్న బస్సు యాత్ర ఉంటుంది.

cm jagan bus tour on 2nd day

ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ నిర్వహించారు సీఎం జగన్. కర్నూలు పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తారు. రాత్రి పత్తికొండ మండలం రాతన లో జగన్ బస చేస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అటు బనగానపల్లె లో మాజీ సీఎం చంద్రబాబు ప్రజా గళం సభ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news