విజయవాడలో 31,886 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్

-

విజయవాడలో 31 వేల ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్‌ చేశారు సీఎం జగన్. ఓవరాల్ గా ఈ రోజు విజయవాడలో 31,886 మంది కి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారు సీఎం జగన్. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్. కాసేపటి క్రితమే కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్.

CM Jagan distributed house certificates to 31,886 people in Vijayawada

విజయవాడ కృష్ణా నది దగ్గర రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కును ప్రారంభించారు సీఎం జగన్.రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది జగన్ సర్కార్. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు. విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news