వాలంటీర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం

-

వాలంటీర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్లను ఈ నెలలో సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం జగన్ ఈనెల 14న కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

cm jagan
cm jagan

నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రధానం చేసి రూ.30, 000, మండల మున్సిపాలిటీలో మరో ఐదుగురికి సేవరత్న అవార్డుతో పాటు రూ. 20,000, మిగతా 2.28 లక్షల వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు, రూ.10 వేలు చొప్పున అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news