BREAKING: కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

-

Krishna river retaining wall: విజయవాడ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్. కాసేపటి క్రితమే కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్. విజయవాడ కృష్ణా నది దగ్గర రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కును ప్రారంభించారు సీఎం జగన్.

CM Jagan started Krishna river retaining wall

రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది జగన్ సర్కార్.
కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు. విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news