CM JAGAN: ఇవాళ 3 నియోజక వర్గాల్లో సీఎం జగన్ ప్రచారం

-

సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ప్రముఖ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ… అలాగే బస్సు యాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… ఇవాళ మరో మూడు నియోజకవర్గాలలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఇవాళ రాయలసీమ జిల్లాలో పర్యటిస్తారు.

CM Jagan will participate in election campaign meetings in three constituencies today

మొట్టమొదటగా కర్నూలులో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేయనున్నారు. చివరగా రాజంపేటలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో మూడు గంటల సమయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం కి జగన్ మోహన్ రెడ్డి వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news