కేసీఆర్‌ ఓటమికి కారణం ఇదే – సీఎం జగన్‌

-

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓటమికి కారణాలు చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గులాబీ పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో విఫలమైందని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందని ఆయన వివరించారు.

తాజాగా ఓ ఛానల్ ఎక్కువ ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం జగన్ టిఆర్ఎస్ పార్టీ ఓటమి పై మాట్లాడారు. గులాబీ పార్టీ కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో ఆ పార్టీని ప్రజలు నమ్మాలని వివరించారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. విలువలు అలాగే విశ్వసనీయతకు ఓటు వేస్తారా ? లేక అబద్ధాలకు ఓటు వేస్తారా అనేది వారి నిర్ణయించుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news