ఏపీ ప్రజలకు తీపి కబురు…జులైలో టిడ్కో ఇళ్ల పంపిణీ

-

ఏపీ ప్రజలకు తీపి కబురు…టిడ్కో ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. టిడ్కో ఇళ్లను జులై మొదటి వారంలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ తెలిపారు.

10 లక్షలకు పైగా విలువ చేసే ఆస్తిని సీఎం జగన్ ఒక్క రూపాయికే బహుమతిగా అందజేస్తున్నట్లు చెప్పారు. టిడిపి హయాంలో రిజిస్ట్రేషన్ చార్జీల కింద ఒక్కో ఇంటికి రూ. 2.65 లక్షలు వసూలు చేస్తే… జగన్ దాన్ని తీసేసి ఉచితంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news