వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కర్రలతో టీడీపీ శ్రేణుల దాడి !

-

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు ఘోర అవమానం జరిగింది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ సంఘటన పల్నాడు పరిధిలో జరిగింది. అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు బయలుదేరారు.

Former YCP MLA Nambur Shankar Rao was attacked by TDP ranks with sticks

అయితే.. ఈ తరుణంలోనే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవాలని వాహనం పై కర్రలతో దాడి చేశారు టీడీపీ నాయకులు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేసిన సంఘటన వైరల్‌ గా మారింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://x.com/TeluguScribe/status/1833418301663248837

Read more RELATED
Recommended to you

Latest news