తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..దర్శనం ఎన్ని గంటల్లో అంటే ?

-

TTD Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 02 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 62, 894 మంది దర్శించుకున్నారు.

Tirumala

అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 22, 894 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లుగా నమోదు అయింది.

తిరుమల…02 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

సర్వదర్శనానికి 04 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62894 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 22894 మంది భక్తులు

హుండి ఆదాయం 3.31 కోట్లు

 

 

Read more RELATED
Recommended to you

Latest news