ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, బీజేపీల సీట్ల పంచాయతీ!

-

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, బీజేపీ సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. నరసాపురం పార్లమెంటు పరిధిలో ఇక మార్పులు లేనట్టేనని సమచారం అందుతోంది. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బిజెపి తరఫున శ్రీనివాస వర్మ, ఉండి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా రామరాజు కొనసాగనున్నారట.

Joint panchayat of TDP and BJP seats in West Godavari district

మార్పులు చేర్పులకు ఇష్టపడని టీడీపీ, బిజెపి..నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బిజెపి తరఫున శ్రీనివాస వర్మ, ఉండి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా రామరాజు కొనసాగించనున్నారట. అటు ఏలూరు పార్లమెంటు పరిధిలో పోలవరం అసెంబ్లీ సీటుపై టీడీపీ నేతల్లో అనుమానాలు చోటు చేసుకుంటున్నాయట.

పోలవరం బిజెపికి కేటాయించడంపై అసంతృప్తి.. అభ్యర్థిని మార్చాలంటూ టిడిపి నేతల పట్టు పడుతున్నారట. ఏలూరు ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రేపల్లె అభ్యర్థిగా ఏలూరు పార్లమెంటుకు పోటీ చేయనున్నారు ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news