Kesineni Nani: సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం !

-

Kesineni Nani: సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి పై కేశినేని నాని, వెళ్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయ వాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ….సీఎం జగన్ పై రాయి దాడిలో బోండా ఉమా హస్తం ఉందని ఫైర్‌ అయ్యారు.

Kesineni Nani on bonda uma

సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అతని ఇద్దరి కుమారులు రౌడీ యిజం చేస్తన్నారని ఆగ్రహించారు. బోండా ఉమా కనుసన్నల్లో దాడి జరిగిందని ఆరోపణలు చేశారు ఎంపీ కేశినేని నాని. మా వాళ్ళే చేశారని బోండా ఉమా స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. అన్న క్యాంటీన్ తీసేసారని, ర్యాలీకి వెళ్తే డబ్బులు ఇవ్వలేదని మా వాళ్ళు దాడి చేశారని రెండు రకాల స్టేట్ మెంట్స్ బోండా ఉమా ఇచ్చాడని వెల్లడించారు ఎంపీ కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Latest news