వైసీపీకి షాక్… టీడీపీలో చేరనున్న మరో ఎమ్మెల్యే ?

-

వైసీపీకి షాక్… టీడీపీలో చేరనున్నారు మరో ఎమ్మెల్యే. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబును రహస్యంగా కలిసినట్లు సమాచారం.

Kolusu Parthasarathy in to tdp

ఇవాళ లేదా రేపు టీడీపీ కండువా కప్పుకొనున్నట్లు టాక్. కాగా పార్థసారథి కొద్దిరోజులుగా మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల బహిరంగంగానే సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని తెలుస్తోంది.

ఇక అటు  వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు. వైసీపీ పార్టీలో చేరిన పది రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు. ఈ మేరకు వైసీపీ పార్టీ వీడుతున్నట్లు అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.డిసెంబర్ 28న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు అంబటి రాయుడు. కానీ పది రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పాడు క్రికెటర్ అంబటి రాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news