BREAKING: మిజోరం గవర్నర్ హరిబాబుకు అస్వస్థత

-

Mizoram Governor Haribabu unwell: మిజోరం గవర్నర్ హరిబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. మిజోరం గవర్నర్ హరిబాబుకు అస్వస్థత నెలకొంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం గవర్నర్ హరిబాబుకు అస్వస్థత నెలకొంది. దీంతో శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలి స్టార్ హాస్పిటల్ కి మిజోరం గవర్నర్ హరిబాబును తరలించినట్లు సమాచారం అందుతోంది.

Mizoram Governor Haribabu unwell

మిజోరం గవర్నర్ హరిబాబును తరలించేందుకు ఎమర్జెన్సీగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఎయిర్‌ పోర్టు అధికారులు. హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో మిజోరం గవర్నర్ హరిబాబు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా… బీజేపీలో కీలకంగా ఉన్న.. హరిబాబుకు మిజోరం గవర్నర్‌ పదవి దక్కిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news