చంద్రబాబు గెలిస్తే..ఇక పాకిస్థాన్‌ చేస్తాడు – ముద్రగడ

-

చంద్రబాబు గెలిస్తే..ఇక పాకిస్థాన్‌ చేస్తాడని ముద్రగడ పద్మనాభం సంచలన కామెంట్స్‌ చేశారు. కాకినాడలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ… చంద్రబాబు అధికారంలోకి వస్తే..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తాడన్నారు.

A twist on Mudragada Padmanabham’s inclusion in YCP

జగన్ తెచ్చిన పథకాలు అమలు చేస్తే మగతనం ఏమిటి? అంటూ నిలదీశారు. గతంలో కిర్లంపూడి ని పాకిస్థాన్ చేశాడని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు అధికార ఆకలి తో దహించుపోతున్నాడని ఆగ్రహించారు. చంద్రబాబుకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు.. అది ఇంకా కొనసాగాలని వెల్లడించారు ముద్రగడ పద్మనాభం.

Read more RELATED
Recommended to you

Latest news