BREAKING : ఏపీలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయింది. వివిధ స్థానిక సంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం. పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం.

జూన్ ఎనిమిదో తేదీన ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. పలు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్, కో-ఆప్టెడ్ సభ్యుల ఎంపిక పైనా విడి విడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం.

Read more RELATED
Recommended to you

Latest news