పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 4000 ఓట్లతో ముందంజ

-

ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో పిఠాపురంలో జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ 4,350 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు TDP అధినేత నారా చంద్రబాబు నాయుడు లీడ్​లో ఉన్నారు.

కుప్పంలో ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు. నారా చంద్రబాబుకు పోస్టుల్‌ బ్యాలెట్ ఓట్లు విపరీతంగా పడ్డాయి. దీంతో కుప్పంలో 1,549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news