BREAKING : 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

-

ఆశాధికా అమృత్ మహోత్సవ్ హలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పెద్ద అమరిన్ లోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాశ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు.

గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ర న్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి రోజా అలాగే కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పురందరేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ… బ్రీటీష్‌ వారిని ఎదురించిన వాడు అల్లూరి సీతారామరాజు… అలాంటి వ్యక్తి పుట్టిన స్థలానికి రావడం నా అదృష్టమన్నారు. ఆంధ్ర రాష్ట్రానికే అల్లూరి గౌరవకారణమని చెప్పారు ప్రధాని మోడీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news