చంద్రబాబుకు భద్రత పెంపు.. రంగంలోకి 24మంది SPG బ్లాక్ క్యాట్ కమాండోలు

-

ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో… వైసిపి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పలనాడు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో 144 సెక్షన్ కూడా అమలులో ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.

Security increased for Chandrababu

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచారు. చంద్రబాబు నాయుడుకు 24 మంది ఎస్ పి జి బ్యాక్ క్యాట్ కమాండోస్ ను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇప్పటివరకు ఉన్న సెక్యూరిటీ కంటే చంద్రబాబు నాయుడుకు కట్టుదిట్టమైన భద్రత ఉండనుంది. దీంతో చంద్రబాబు నాయుడు కు రక్షణ పెంచడంపై ఇప్పుడు… అందరూ చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news