సీఎం జగన్‌ కు షాక్‌…ఆ కేసులపై సుప్రీం కోర్టు నోటీసులు !

-

సీఎం జగన్‌ కు షాక్‌ తగిలింది. ఏపీ సీఎం జగన్ పై ఉన్న కేసుల విచారణ ఆలస్యంపై సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే.. ఈ కేసు విచారణను ఆగస్ట్ 5 కు వాయిదా వేసింది జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. సీఎం జగన్‌ బెయిల్ రద్దు పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. రఘురామ వేసిన పిటీషన్ పై విచారణ జరిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై ఉన్న కేసుల విచారణ ఆలస్యంపై సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news