ఈ నెల 12న కూటమి ఏడాది పాలన సందర్భంగా సభ

-

కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న కూటమి ఏడాది పాలన సందర్భంగా సభ కోసం భారీ ప్లాన్ చేశారు. అమరావతిలో ప్రధాని సభ జరిగిన ప్రాంతంలోనే నిర్వహించే యోచనలో ఉంది కూటమి సర్కార్.

The assembly will be convened on the occasion of the coalition's one-year rule on the 12th of this month.
The assembly will be convened on the occasion of the coalition’s one-year rule on the 12th of this month.

సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఈ సభ నేపథ్యంలో వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు. వచ్చే నాలుగేళ్ల పాలన కాలానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news