తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ 10 గంటలకు టికెట్లు !

-

తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ 10 గంటలకు టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంభందించిన ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

tirupatibalajitemple

ఇక ఈ టికెట్లు పొందాలనుకునే వారు https://www.tirumala.org/ ఈ వెబ్‌ సైట్‌ ద్వారా పొందవచ్చును.

  • తిరుమల దర్శనం వివరాలు
  • తిరుమల…03 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • సర్వదర్శనానికి 06 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77366 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 24375 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.38 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news