ఈనెల 9వ తేదీ నుంచి వారాహి యాత్ర పున: ప్రారంభం

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర నిన్నటితో పూర్తయిన సంగతి తెలిసిందే. భీమవరం నియోజక వర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర పూర్తయింది. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహియాత్ర షెడ్యూల్ ఖరారు అవుతుంది.

ఈనెల 9వ తేదీ ఏలూరు నుండి వారాహియాత్ర పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన నేతలతో చర్చించి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 6,7,8 తేదీల్లో రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ జనసేన ముఖ్యనేతలతో సమీక్ష సమావేశాలు జరుగనున్నాయి. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహియాత్ర ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news