వంగవీటి రంగా హత్యపై విజయసాయి వివాదాస్పద ట్వీట్

-

వంగవీటి రంగా హత్యపై రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు అని నిలదీశారు.

డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే ‘కమ్మ’గా ఉందర్రా కూనా? అని మండిపడ్డారు. ఇంత బాధ్యత లేని వాడివేంటి లోకేశం? ఎవరో ఇంట్లో కుటుంబ కలహాలను కూడా రాజకీయం చేస్తూ…వైసీపీకి అంటగడుతూ శునకానందం పొందుతున్నావు కదా పప్పూ! నీ పుట్టుకపైనే కాదు పెంపకంపై కూడా అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నావని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news