నంద్యాలలో విషాదం…టీడీపీ కార్యకర్తన చంపిన వైసీపీ వర్గీయులు !

-

నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తన చంపారు వైసీపీ వర్గీయులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొలిమి గుండ్ల (మం) చింతలాయ పల్లెలో దారుణ హత్య చోటు చేసుకుంది. టిడిపి వర్గీయుడు మంజుల నాగేంద్ర (40) అనే వ్యక్తి ని హత్య చేశారు వైసిపి వర్గీయులు.

YCP members killed a TDP worker

ఇనుప సుత్తి , బండ రాళ్లతో కొట్టి టిడిపి వర్గీయుడు మంజుల నాగేంద్ర (40) అనే వ్యక్తి ని హత్య చేశారు వైసిపి వర్గీయులు. 2019లో ఎన్నికలు కాగానే మందుల సుబ్బారావు అనే టీడీపీ నేతను హత్య చేశారు వైసీపీ వర్గీయులు. ఈ ఏడాది ఎన్నికలు కాగానే అదే గ్రామంలో హత్య జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news