ఏపీ ప్రజలకు శుభవార్త..అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ నగదు

-

ఏపీ ప్రజలకు శుభవార్త..అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ నగదు బదిలీ అవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాలకు నిధుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. చేయూత మివహా అన్ని డీబీటీ స్కీంల లబ్దిదారుల ఖాతాలకు చెల్లింపులు పూర్తి అయిందని అధికారులు చెబుతున్నారు. చేయూత పథకం కింద ఇంకా రూ. 3512 కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి.

YSR Jagananna Cheyutha Scheme 2024

డీబీటీల నిమిత్తం ఈ నెల 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 5868.26 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. డీబీటీలు సహా వివిధ ఖాతాలకు ఈ నెల 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ. 7546.34 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. చేయూత పథకం కింద ఇంకా రూ. 3512 కోట్ల మేర పెండింగ్ లో ఉన్న నిధులు కూడా ఇవాళ్టి నుంచి లేదా రేపటి నుంచి విడుదల కానున్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news