9మంది కొత్త ఐఏఎస్‌ల‌కు పోస్టింగులు

-

ap New 9 POstings to ips 2018
అమరావతి: కొత్తగా వచ్చిన 9 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లిచ్చారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శిగా కె. మాధవీలత, శ్రీకాకుళం జిల్లా డీఆర్‌డీఏ పీడీగా జీసీ కిషోర్‌ కుమార్‌, అనంతపురం, హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌గా పి. ప్రశాంతి, ఏపీ మౌలిక సదుపాయాల సంస్థ స్పెషల్‌ కలెక్టర్‌గా విజయసునీత, టీటీడీ ఉపకార్యనిర్వహణాధికారిగా ఎం.గౌతిమి, పశ్చిమగోదావరి జిల్లా డీఆర్‌డీఏ పీడీగా కె. శ్రీనివాసులు, కృష్ణాజిల్లా డీఆర్వోగా బి.లావణ్యవేణి, ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌-2గా డి.మార్కండేయులు, గూడూరు ఆర్డీవోగా పి. అరుణ్‌బాబు నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news