BREAKING : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నారామిల్లి పద్మజ నియామకం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నారామిల్లి పద్మజ నియామకం అయ్యారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్నారు పద్మజ.

ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. వైసీపీ సర్కార్‌ కు గత కొన్ని రోజులుగా నారామిల్లి పద్మజ..స్పీక్స్‌ పర్సన్‌ గా వ్యవహరించారు. ఇక ఆమె సేవలను గుర్తించిన జగన్‌…. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నారామిల్లి పద్మజ నియామకం చేశారు. సోమవారం ఆమె… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news