ఏలూరు సత్రంపాడులో దారుణం.. యువతి పీక కోసి హత్య..!

-

తెలిసి, తెలియని వయస్సులో   ఆకర్షణకు లోనై ప్రేమ, ప్రేమ అంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. కొందరూ అయితే కళాశాలలకు డుమ్మా కొట్టి మరీ ప్రేమ అంటూ జంట పక్షుల్లా తిరుగుతుంటారు. తాజాగా ఏలూరు సత్రంపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరు జిల్లా సత్రంపాడులో యువతి, యువకులు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ విఫలం కావడంతో యువతని పీక కోసి హత్య చేశాడు యువకుడు. అనంతరం కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి.. యువకుడి పరిస్థితి విషమంగానే ఉంది.  ఆ  యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news