మోదీ సర్కార్ అదిరే ఆఫర్… గ్యారంటీ లేకుండా రూ.1.65 లక్షల లోన్..!

-

రైతులకి గుడ్ న్యూస్. మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటే ఇది మీకు బాగా ఉపయోగ పడుతుంది. రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చెయ్యాలని పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ , నిబంధనలు మోడీ ప్రభుత్వం , కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) స్కీమ్‌ను పోలి ఉంటాయి.

 

 

దీని కింద ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇది ఇలా ఉంటే రూ.1.60 లక్షల వరకు తీసుకున్నందుకు ఎలాంటి హామీ అవసరం లేదు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవుకు రూ.40,783 ఇవ్వాలనే నిబంధన ఉంది. అలానే 60,249 రూపాయలు గేదె అందుబాటులో ఉంటుంది.

గొర్రెలు , మేకలకు మీకు రూ. 4063 లభిస్తుంది. సాధారణంగా బ్యాంకులు 7 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందుబాటులో ఉంచుతాయి. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద, పశువుల యజమానులు 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి. దరఖాస్తుదారు హర్యానా రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.

దరఖాస్తుదారు , ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం రాయితీ ఇవ్వాలని నిబంధన ఉంది. రుణ మొత్తం గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుంది. పశువుల క్రెడిట్ కార్డ్ పొందడానికి, మీరు బ్యాంక్ నుండి KYC , దరఖాస్తు ఫారమ్ , ధృవీకరణ తర్వాత 1 నెలలోపు పశుక్రెడిట్ కార్డును పొందుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news