BREAKING : మేయర్‌ విజయలక్ష్మికి ఉప్పల్‌లో నిరసన సెగ

-

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మికి ఉప్పల్‌లో నిరసన సెగ తగిలింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లేకుండా శంకుస్థాపనకు వెళ్లారు జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి.

ఈ తరుణంలోనే, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మిని బీఆర్ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ, బీఆర్‌ఎస్‌ నేతలు అస్సలు తగ్గకపోవడంతో, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి… శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news