కెప్టెన్ లక్ష్మికాంతరావు సొంతూరులో టీఆర్ఎస్ కు షాక్

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో… బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దూసుకు వెలుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలలో… టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి… లీడింగ్‌ లో రాగా.. ఆ తర్వాత… బీజేపీ పార్టీ ఫాం లోకి వచ్చింది. బీజేపీ పార్టీ.. మొదటి రౌండ్‌ నుంచి లీడింగ్‌ లో ముందుకు సాగుతోంది.

హుజరాబాద్ కౌంటింగ్‌ లో మూడో రౌండ్ ముగిసే సరికి… 911 ఓట్ల ఆధిక్యం లోకి బిజెపి వచ్చింది.. గత రెండు రౌండ్ల తో పోలిస్తే మూడో రౌండ్లో బిజెపికి భారీ ఆధిక్యత లభించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1269 ఓట్ల లిడ్ లో బిజెపి ఉండటం గమనార్హం. అయితే… టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కెప్టెన్ లక్ష్మికాంతరావు సొంతూరు సింగాపురంలో టీఆర్ఎస్ కు బిగ్‌ షాక్ తగిలింది. సింగపూర్ లో బీజేపీకి ఆధిక్యం సంపాదించింది. అలాగే..దళిత బంధు ప్రకటించిన శాలపల్లిలో ఈటెల రాజేందర్ కు మెజారిటీ రావడం గమనార్హం. అటు రోటీ మేకర్​ కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ షాక్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news