Breaking: ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు 12 మంది మృతి

-

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దార్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 51 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఖాల్ ఘాట్ వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది యాత్రికులు మృతి చెందారు. రెస్క్యూ టీం 15 మందిని రక్షించింది. మరో 24 మంది కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బస్సు ఇండోర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news