బ్రేకింగ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్ !

-

బిఎస్పి నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్నటి నుంచి కాస్త అస్వస్థతకు గురైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ కరోనా పరీక్షల్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. గత రెండు మూడు రోజుల నుంచి తను కలిసిన వారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాగే అందరూ ఫోన్ ఐసో లేషన్ పాటించాలని సూచనలు చేశారు. అయితే మన నల్లగొండ సభ… ఈ కారణంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులు మరియు సినిమా ప్రముఖులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news