‘ప్రొడ్యూసర్ గిల్డ్’ మాఫియాగా మారింది : సి.కళ్యాణ్

-

సినీ నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొడ్యూసర్ గిల్డ్ మాఫియాగా మారిందని ఆరోపణలు చేశారు. దీనివల్ల సినీ ఇండస్ట్రీ నాశనం అవుతుందని విమర్శించారు.

 

నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉంటే గిల్డ్ లో 27 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇక గుత్తాధిపత్యం వల్ల పరిశ్రమ నాశనం అవుతుందని అన్నారు. అయితే, సినీ నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌ పరిశ్రమనే షేక్‌ చేస్తున్నాయి. మరి దీనిపై టాలీవుడ్‌ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news