TDP వల్లే.. తెలంగాణ వాళ్లు బియ్యతో అన్నం వండుకుని తింటున్నారు – చంద్రబాబు

-

TDP వల్లే.. తెలంగాణ వాళ్లు బియ్యతో అన్నం వండుకుని తింటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణ వాళ్లు బియ్యంతో అన్నం వండుకొని తింటున్నారంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీ దేనిని తెలిపారు. టిడిపి రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు తినేవారని, టిడిపి వచ్చాక బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారని వాక్యానించారు. అయితే, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news